Header Banner

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రియ! 80 వేలకు పైగా భక్తులు..

  Thu May 29, 2025 15:36        Cinemas

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి శ్రీయ శరణ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు సైతం 80 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ దర్శన ద్వారా బుధవారం నాడు 83,621 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

స్వామి వారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి రూ.3.97 కోట్ల రూపాయలు చెల్లించారు భక్తులు. ఇక 33,445 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏటిజిహెచ్ వరకు క్యూలైన్ ఉంది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉండటంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు టీటీడీ అధికారులు. క్యూలైన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల కొరకు పాలు, మజ్జిగ, కిచిడీ, ఉప్మా, సాంబార్ రైస్, పెరుగన్నం, సుండల్, మంచి నీరు అందిస్తోంది. ఇక సామాన్య భక్తుల కొరకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం వద్ద ఎస్ఎన్డీ టైం స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #DharmaReddy #BhumanaKarunakarReddy #TDP #Case